నడ్డిగడ్డ హక్కుల పోరాట సమితి

  • Home
  • India
  • Gadwal
  • నడ్డిగడ్డ హక్కుల పోరాట సమితి

నడ్డిగడ్డ హక్కుల పోరాట సమితి Political Organization

💥 *- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికై కృషి చేస్తాం..**- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ న...
16/07/2026

💥 *- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికై కృషి చేస్తాం..*

*- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ నియామకం.*

*- శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు...*

*గద్వాల:* నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ బలోపేతానికై పార్టీ శ్రేణులు అందరిని కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయమే లక్ష్యంగా పోరాడుతామని *గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్‌* పేర్కొన్నారు.

బుధవారం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాలలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని *నియోజకవర్గం ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్‌* కు కేక్ కటింగ్ చేయించి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

నడిగడ్డ మార్పు కోసం ప్రజా సమస్యలపై అనేక రకాల ఉద్యమాలు కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికై గొంగళ్ళ రంజిత్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించడం హర్షణీయమని పార్టీ శ్రేణులు తెలిపారు. ఆయన నాయకత్వంలో గద్వాల నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

*ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ....*

తనపై నమ్మకం ఉంచి గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.

గద్వాల నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సామాజిక న్యాయమే లక్ష్యంగా రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, బలహీన వర్గాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ, రానున్న రోజుల్లో గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమవంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ నాయకులు బుచ్చిబాబు,లవన్న, వెంకట్రాములు మండల స్థాయి నాయకులు గోవిందు, మునెప్ప, మల్దకల్, అడివి ఆంజనేయులు, నజుముల్లా,రాము, గోపాల్, భీమన్ గౌడ్, జమ్మన్న, స్వామి,జగదీష్, రేనప్ప, అమరేష్,యండి. సలీమ్, వీరేష్, చిన్న రాముడు, నర్సింహులు, జగదీష్, రోషన్న, రాజు, గుండన్న, భూపతి నాయుడు, సర్వేష్,శివన్న,దయాకర్,అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

💥 *శ్రీశ్రీశ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న...**- తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు...*...
26/05/2026

💥 *శ్రీశ్రీశ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న...*

*- తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు...*

*-గొంగళ్ళ రంజిత్ కుమార్ సాహితి దంపతులు...*

*గద్వాల:* నియోజకవర్గంలోని జమ్మిచేడు జమ్మలమ్మను *(తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ సాహితి దంపతులు* మంగళవారం జమ్మిచేడు జమ్మలమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ అర్చకులు మరియు దేవస్థానం ఆలయ ఈవో పురేందర్ కుమార్ *టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ దంపతులకు* ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
జములమ్మ తల్లి ఆశీస్సులు గద్వాల జిల్లా ప్రజలపై మరియు జిల్లా రైతులపై ఉండాలని కోరారు.

💥 *ప్రముఖ వ్యాపారవేత్త జ్యోతి గోపాల్  గారి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న...**- టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగ...
29/04/2026

💥 *ప్రముఖ వ్యాపారవేత్త జ్యోతి గోపాల్ గారి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న...*

*- టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు.*

*కర్ణాటక:* రాయచూరు జిలాలోని ఎస్. ఆర్.రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత జ్యోతి గోపాల్ (కాటన్ ఇండస్ట్రీ అధినేత )గారి కుమారుడి వివాహ వేడుకలకు *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ గారు* ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మరియు మండల నాయకులు ఆలూరు వెంకట్రాములు,వెంకటేష్,గోపాల్, గొర్ల తిమ్మప్ప,ఏసన్న,అంజి, మల్దకల్ తదితరులు పాల్గొన్నారు.

Today news paper cutting
20/04/2026

Today news paper cutting

💥*బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారు..* *-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఘన నివాళుల...
11/04/2026

💥*బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారు..*

*-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన...*

*- నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు...*

*గద్వాల:* నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో నేడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా *నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు* పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

*ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....*
మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక సంస్కర్త, మహిళా విద్యకు మార్గదర్శకుడు మరియు కుల వ్యతిరేక ఉద్యమకారుడు అని,దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం మరియు మహిళల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లవన్న, నాయకులు వెంకట్రాములు,విష్ణు, చిన్న రాముడు, లక్ష్మన్న,సుదర్శన్, దొడ్డన్న, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.

💥 *వివాహ వేడుకల్లో పాల్గొన్న...**- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.**గద్వాల:* నియోజకవర్గం ఆయా మండలాల్లోని సద్ద...
02/04/2026

💥 *వివాహ వేడుకల్లో పాల్గొన్న...*

*- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*

*గద్వాల:* నియోజకవర్గం ఆయా మండలాల్లోని సద్దనోనిపల్లి,మన్నాపురం, ఉలిగేపల్లి,తుమ్మలపల్లి, ఆరగిద్ద, ఆయా గ్రామాల్లో జరిగిన పలు వివాహ వేడుకలకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి *జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు* ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా నాయకులు వెంకట్రాములు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, మండల నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

"ఒక్క మాటే సత్యం.. ఒక్క బాణమే లక్ష్యం.. ఒక్కతే పత్ని.. అదే శ్రీరాముడి తత్వం!"ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన ఆ రామ...
27/03/2026

"ఒక్క మాటే సత్యం.. ఒక్క బాణమే లక్ష్యం.. ఒక్కతే పత్ని.. అదే శ్రీరాముడి తత్వం!"

ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన ఆ రామయ్య చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు! 🚩

💥*అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మరియు ప్రమాదంలొ మరణించిన గోపాల్ కుటుంబాన్ని పరామర్శించిన గొంగళ్ళ రంజిత్ కుమార్*గద్వాల: ...
26/03/2026

💥*అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మరియు ప్రమాదంలొ మరణించిన గోపాల్ కుటుంబాన్ని పరామర్శించిన గొంగళ్ళ రంజిత్ కుమార్*

గద్వాల: మల్దకల్ మండలం సద్దనోంపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న KPR రామకృష్ణ గారిని ,మల్లక్కగారి జయన్న ను అలాగే ప్రమాదవశాత్తు మరణించిన గొడ్డెలి గోపాల్ కుటుంబాన్ని NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు పరామర్శించారు.

ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

అలాగే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో మనో ధైర్యంగా ఉండాలని తెలిపారు అలాగే
మృతుడు గోపాల్ కు సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి లవన్న, నాయకులు విష్ణు, ప్రేమరాజ్,రంగస్వామి, దొడ్డన్న,ఉప్పరికృష్ణ, అమరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

💥 *నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న...**- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.**మల్దకల్:* మండలంలోని దాసరిపల్లి గ్రామంల...
25/03/2026

💥 *నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న...*

*- NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*

*మల్దకల్:* మండలంలోని దాసరిపల్లి గ్రామంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకుడు చిన్న రాముడు గారి నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి *జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్* ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా నాయకులు రంగస్వామి మల్దకల్ మరియు గట్టు మండలాల అధ్యక్షులు బి.విష్ణు, బలరాం నాయుడు మరియు మండల నాయకులు లక్ష్మన్న, గోపాల్, సర్వేశ్, గొర్ల తిమ్మప్ప,వెంకటేష్, అమరేష్,శివన్న, తదితరులు పాల్గొన్నారు.

Address

Gadwal
Gadwal
509132

Alerts

Be the first to know and let us send you an email when నడ్డిగడ్డ హక్కుల పోరాట సమితి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category